న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ తోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న క్రమంలో ఏబీపీ సీఓటర్ సర్వే తన ఎన్నికల ఫలితాల అంచనాలను విడుదల చేసింది. ఇప్పటికే ఓపీనియన్ పోల్స్ విడుదల చేసినా.. ఇప్పుడు తాజాగా మరోసారి అంచనా ఫలితాలను తాజా సర్వే ద్వారా వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/agiMxUA
https://ift.tt/eqvU6HI
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment