Monday, 7 February 2022

తెలంగాణపై మోడీ కీలక వ్యాఖ్యలు: ప్రధానివా..గుజరాత్ ముఖ్యమంత్రివా: రేవంత్ రెడ్డి ఫైర్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ కామెంట్స్‌ను తప్పు పట్టింది. మోడీ చేసిన వ్యాఖ్యలపై నిరసన ప్రదర్శనలను నిర్వహించే దిశగా నిర్ణయాలను తీసుకుంటోంది. పార్లమెంట్ సమావేశాల్లోనూ దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేయాలని భావిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ArXnvt7
https://ift.tt/eqvU6HI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour