న్యూఢిల్లీ: పార్లమెంటులో సమావేశాల్లో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారు. దేశంలో జరుగుతున్న అనేక ఎన్నికల్లో ఓడిపోతున్నా.. కాంగ్రెస్ నేతలకు అహంకారం మాత్రం తగ్గడం లేదని మోడీ మండిపడ్డారు. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని లోక్సభలో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BSFgaL5
https://ift.tt/eqvU6HI
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment