Monday, 7 February 2022

తుగ్డే తుగ్డే గ్యాంగ్ లీడర్, బ్రిటిష్ వారి విధానమే: కాంగ్రెస్ సహా విపక్షాలను ఏకిపారేసిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: పార్లమెంటులో సమావేశాల్లో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారు. దేశంలో జరుగుతున్న అనేక ఎన్నికల్లో ఓడిపోతున్నా.. కాంగ్రెస్ నేతలకు అహంకారం మాత్రం తగ్గడం లేదని మోడీ మండిపడ్డారు. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని లోక్‌సభలో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BSFgaL5
https://ift.tt/eqvU6HI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour