Saturday, 26 February 2022

యూపీలో ఐదో విడత పోలింగ్ ప్రారంభం: 61 స్థానాలు- బరిలో 692 మంది : అయోధ్యలో సైతం..!!

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ లో అయిదో విడత పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికలు ఈ విడత పోలింగ్ తో కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పూర్తయిన నాలుగు విడతల ఎన్నికల పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడు - నాలుగో విడత పోలింగ్ పైన పార్టీల్లోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. ఇక, ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/v0DfHX5
https://ift.tt/kAGLQts

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour