Saturday, 26 February 2022

\"ఆపరేషన్ గంగా\" - స్వదేశానికి చేరిన రెండో విమానం : 240 మందితో బయల్దేరిన మరో ఫ్లైట్..!!

రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే కార్యక్రమం వేగవంతం అయింది. రష్యా ఉక్రెయిన్ పైన యుద్ద సన్నాహాలు ప్రారంభించిన సమయంలోనే ఉక్రెయిన్ లోని భారతీయులు తాత్కాలికంగా తిరిగి వచ్చేయాలంటూ భారత ప్రభుత్వం సూచించింది. అయితే, యుద్దం అరంభమైన తరువాత సైతం అనేక మంది అక్కడే చిక్కుకున్నారు. దాదాపుగా 16 వేల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/jVM426G
https://ift.tt/kAGLQts

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour