Friday, 25 February 2022

వివేకా నుదిటిపై గాయాలు - సీబీఐకి ప్రకాశ్ రెడ్డి వాంగ్మూలం : ఆ రోజు ఏం జరిగిందంటే..!!

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ పలువురిని విచారించింది. అందులో బాగంగా వారి వాంగ్మూలాల్లో ఏం చెప్పారనే అంశాలు ఒక్కక్కటిగా వెలుగు లోకి వస్తున్నాయి. తాజాగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పెదనాన్న వైఎస్‌ ప్రకాశ్‌రెడ్డి సీబీఐకి ఏం చెప్పారనే అంశం బయటకు వచ్చింది. గతేడాది ఆగస్టు 16న ఆయన సీబీఐ అధికారుల ఎదుట వాంగ్మూలమిచ్చారు. వివేకా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/FPp2DHN
https://ift.tt/O01TwSq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour