Sunday, 20 February 2022

మాకు కాకుంటే కాంగ్రెస్‌కు ఓటేయండి: పంజాబ్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు వైరల్, కాంగ్రెస్ హ్యాపీ

చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు ఆదివారం జరిగిన క్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వనీ శర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతేగాక, ప్రత్యర్థి పార్టీకి మేలు చేసేలా ఆయన వ్యాఖ్యానించడం సొంత పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది. ఆ తర్వాత సరిచేసుకున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/uCw8EUq
https://ift.tt/flKj1eg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour