దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను సైతం ఒమిక్రాన్ వణికిస్తోంది. అయితే ఒమిక్రాన్ పై రోజుకో వార్త పుట్టుకొస్తుండటంతో ప్రజల్లో గందరగోళం ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ఒకరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకరకమైన ప్రకటన చేస్తే.. శాస్త్రవేత్తలు ఇందుకు భిన్నంగా మరో ప్రకటన చేయడంతో ఒమిక్రాన్ పై అటు ఆందోళన ఇటు భయం రెండూ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ గురించి మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qOmR3Y
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment