అమరావతి/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ దంపతులు.. పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని కలిశారు. సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి వారి వెంట ఉన్నారు. ఇది మర్యాదపూరక భేటీ. కిందటి నెల భూమా అఖిలప్రియ మగబిడ్డకు జన్మనిచ్చారు. చంద్రబాబు ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో అఖిలప్రియ దంపతులు ఆయనను కలిశారు. భర్త
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EQ3bBW
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment