Monday, 3 January 2022

గడ్కరీతో జగన్ భేటీ-వైజాగ్-భోగాపురం ఎయిర్ పోర్టు రోడ్డు, విజయవాడ బైపాస్ పై వినతులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీలో పలు పెండింగ్ రోడ్డు ప్రాజెక్టుల అంశాన్ని జగన్ గడ్కరీ దృష్టికి తీసుకొచ్చారు. వీరిద్దరూ దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. ఈ ఉదయం కేంద్రమంత్రి నితిన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ERhkPc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour