Friday, 28 January 2022

Manipur Opinion Poll: 41 శాతం ఓట్ షేర్‌తో తిరిగి అధికారంలోకి బీజేపీ, కాంగ్రెస్‌కు 30శాతం

ఇంఫాల్: ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో పలు మీడియా ఛానళ్లు ఓపీనియన్ పోల్స్ వెలువరిస్తున్నాయి. తాజాగా, జీ న్యూస్ ఓపీనియన్ పోల్స్ తన ఫలితాలను విడుదల చేసింది. కాంగ్రెస్, అధికార బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ బీజేపీనే ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో రెండు దశల్లో జరగనున్న ఓటింగ్‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34ggJtU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour