Saturday, 29 January 2022

కీలక మలుపు: సమ్మెకు ఆర్టీసీ ఉద్యోగులు దూరం: ఆ యూనియన్ కీలక ప్రకటన

అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సమ్మెలో తాము పాల్గొనట్లేదని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక యూనియన్ ప్రకటించింది. సమ్మెకు దూరంగా ఉంటామని స్పష్టం చేసింది. పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన సమ్మెను తాము సమర్థించట్లేదని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BE2AmKyar
https://bit.ly/3GblJNq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour