అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సమ్మెలో తాము పాల్గొనట్లేదని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక యూనియన్ ప్రకటించింది. సమ్మెకు దూరంగా ఉంటామని స్పష్టం చేసింది. పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన సమ్మెను తాము సమర్థించట్లేదని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BE2AmKyar
https://bit.ly/3GblJNq
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment