న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారుల సర్వీసు నిబంధనల్లో సవరణలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్పై పంపాలనే కేంద్ర నిర్ణయాన్ని సీఎం జగన్ స్వాగతించారు. అయితే, దీని కారణంగా ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ పలు కీలక సూచనలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AFqpKo
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment