Tuesday, 18 January 2022

నిలువ నీడ కోల్పోయిన విజయ్ మాల్యా: లండన్ ఇంటిని స్వాధీనం చేసుకోనున్న స్విస్ బ్యాంక్

లండన్: వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించి దేశం విడిచి పారిపోయిన లిక్కర్ బరూన్ విజయ్ మాల్యా.. నిలువ నీడ లేని పరిస్థితికి చేరుకున్నట్టే. దాదాపుగా ఆయన రోడ్డు మీద పడ్డట్టే. ఇన్ని సంవత్సరాలు ఆయన తలదాచుకుంటూ వస్తోన్న లండన్‌లోని విలాసవంతమైన బంగళా కూడా చేజారిపోయింది. ఆ బంగళాను స్విస్ బ్యాంక్ యూబీఎస్ స్వాధీనం చేసుకోనుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nznLR6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour