Tuesday, 18 January 2022

సీఎంలు జగన్ - కేసీఆర్ కు కేంద్రం జలక్ : ప్రతిపాదనల తిరస్కరణ - స్టాలిన్ బాటలో వెళ్తారా..!!

కేంద్రం తెలుగు రాష్ట్రాలను పట్టించుకోవటం లేదా. వివక్ష చూపుతోందా. ఢిల్లీ ఎర్రకోట వేదికగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వలేదు. మరి..తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేయబోతున్నారు. ఇప్పుడు ఇదే రాజకీయంగా హాట్ డిబేట్ కు కారణమవుతోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ స్ఫూర్తికి అద్దం పట్టేలా శకటాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fDOB6o
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour