Tuesday, 18 January 2022

ఢిల్లీ, ముంబైలో థర్డ్ వేవ్ పీక్: సైంటిస్ట్

కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు చోట్ల ధర్డ్ వేవ్ పీక్‌కి చేరిందని డాక్టర్ సమీరన్ పాండా అభిప్రాయపడ్డారు. ఆయన ఐసీఎంఆర్ వ్యాధుల విభాగం హెడ్‌గా ఉన్నారు. ఢిల్లీ, ముంబై సిచుయేషన్ చెప్పేందుకు మరో రెండు వారాలు ఆగాల్సి ఉంటుందని చెప్పారు. పీక్‌కి చేరిందా..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tE5827
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour