Monday, 10 January 2022

ధర్మసంసద్ లో ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు-విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా డిసెంబర్లో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగిన ఓ ధరమ్ సంసద్ సదస్సులో పాల్గొన్న సాధువు యతీ నరసింఘానంద్ తో పాటు పలువురు ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం దీనిపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nbYrAu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour