చిత్తూరు: ఏపీలో కొద్ది రోజుల కిందట సంచలనం సృష్టించిన సినిమా థియేటర్లపై రెవెన్యూ శాఖ అధికారుల దాడులు.. మళ్లీ మొదలయ్యాయి. సంక్రాంతి పండగ వేళ ఈ దాడులు చేపట్టడం కలకలం రేపుతోంది. ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ.. లైసెన్స్ను పునరుద్ధరించుకోకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించని థియేటర్లపై అధికారులు కొరడా ఝుళిపించడం షురూ చేశారు. ఈ తనిఖీలు, దాడులను మరింత ముమ్మరం చేయనున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3JY0DVW
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment