Monday, 10 January 2022

గడువు ఇచ్చినా డోన్ట్‌కేర్: సంక్రాంతి వేళ.. ఏపీ సర్కార్ మళ్లీ కొరడా: థియేటర్లకు మళ్లీ తాళం

చిత్తూరు: ఏపీలో కొద్ది రోజుల కిందట సంచలనం సృష్టించిన సినిమా థియేటర్లపై రెవెన్యూ శాఖ అధికారుల దాడులు.. మళ్లీ మొదలయ్యాయి. సంక్రాంతి పండగ వేళ ఈ దాడులు చేపట్టడం కలకలం రేపుతోంది. ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ.. లైసెన్స్‌ను పునరుద్ధరించుకోకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించని థియేటర్లపై అధికారులు కొరడా ఝుళిపించడం షురూ చేశారు. ఈ తనిఖీలు, దాడులను మరింత ముమ్మరం చేయనున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3JY0DVW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour