Monday, 10 January 2022

కరోనా హాట్‌స్పాట్‌లుగా మూడు ఢిల్లీ జైళ్లు; 46మంది ఖైదీలు, 43మంది సిబ్బందికి పాజిటివ్

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒకపక్క ఢిల్లీలో వైద్యులను, వైద్య సిబ్బందిని వదలని కరోనా మహమ్మారి, మరోవైపు ఢిల్లీలో జైళ్ళను సైతం వణికిస్తోంది. ఢిల్లీలోని మూడు జైళ్లలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. జైళ్ళలో పనిచేసే సిబ్బందికి, ఖైదీలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్న పరిస్థితి ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3q6BxfH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour