Sunday, 9 January 2022

చంద్రబాబు రాజీనామా చేసి నిరూపించుకోవాలి : జగన్ దెబ్బతో కుప్పం బాట : రోజా సెటైర్లు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు పైన వైసీపీ ఫైర్ బ్రాండ్.. నగరి ఎమ్మెల్యే రోజా సీరియస్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఏపీలో ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఇక, తాజాగా కుప్పం పర్యటనలో భాగంగా ఎన్నికల పొత్తుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కుప్పం వేదికగా సీఎం జగన్ కంటే మంత్రి పెద్దిరెడ్డిని ఎక్కువగా టార్గెట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f524DP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour