Sunday, 9 January 2022

కరోనా స్థితిగతులపై ప్రధాని మోడీ అత్యున్నత భేటీ: కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చు

న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చింది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడయ్యాయి. ఒమిక్రాన్ వల్లే దేశంలో కోవిడ్ విజృంభిస్తోందంటూ నిపుణులు సైతం హెచ్చరించారు. దేశంలో పలు నగరాల్లో థర్డ్‌వేవ్ మొదలైందనే భయాందోళనలు మొదలయ్యాయి. కోవిడ్ మరణాలు సంఖ్య అదుపులోనే ఉండటం కొంత ఊరట కలిగిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3F5thAR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour