Saturday, 8 January 2022

పాకిస్తాన్‌లో పెను విషాదం.. మంచులో చిక్కుకుని 22 మంది మృతి..

పాకిస్తాన్‌లోని ముర్రేలో పెను విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న హిమపాతంలో వేలాది మంది పర్యాటకులు చిక్కుకున్నారు. మంచు కింద ప‌డి సుమారు 22 మంది మృతి చెందినట్లు అదికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవ‌డంతో.. ఊపిరాడక వీరంతా మరణించారని తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r0XEn5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour