Tuesday, 18 January 2022

కరోనా విజృంభన వేళ - మరో ఫంగస్ కలకలం : థర్డ్ వేవ్ లో తొలి కేసు గుర్తింపు - అలర్ట్ అవ్వాల్సిందే..!!

దేశ వ్యాప్తంగా కరోనా కలకలం కంటిన్యూ అవుతోంది. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు ఇప్పటికే 29 రాష్ట్రాల్లో గుర్తించారు. రెండు లక్షలకు పైగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా ప్రతీ రోజు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో..తిరిగి అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33NcmGi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour