Tuesday, 18 January 2022

మూడు వారాల్లో కరోనా పీక్ - లాక్ డౌనే మార్గమా : ఎస్బీఐ తాజా సర్వే కలకలం..!!

కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. నిత్యం రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా థర్డ్ వేవ్ దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ మరింత ఆందోళన పెంచుతోంది. ఇక, ఈ నెలాఖరు నుంచి ఫిబ్రవరి మూడో వారం వరకు కరోనా కేసులు పీక్ కు చేరుతాయంటూ ఇప్పటికే అనేక పరిశోధన సంస్థలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GBGW4h
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour