Tuesday, 18 January 2022

అందివచ్చిన అవకాశం: సీమ జిల్లాల్లో కాషాయ జెండా: 4 రోజులు టూర్: 22న భారీ బహిరంగ సభ

కర్నూలు: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు.. రాయలసీమ జిల్లాలపై దృష్టి సారించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకున్న సంఘటనలను ఆధారంగా చేసుకుని పార్టీని క్రీయాశీలకంగా మార్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశానికి ఉన్నంత పట్టు సీమ జిల్లాల్లో బీజేపీకి లేదు. 2019 ఎన్నికల తరువాత టీడీపీ కూడా కొంత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qGjddE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour