Saturday, 8 January 2022

పండుగ తరువాత లాక్ డౌన్ తప్పదంటూ- భారీగా పెరిగిన కరోనా కేసులు : పాజిటివ్ రేటు సైతం పైపైకి..!!

దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులు..అనేక రాష్ట్రాలను లాక్ డౌన్ దిశగా తీసుకెళ్తున్నాయి. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ రేటు సైతం ఆందోళన కర స్థాయికి చేరుతోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,41,986 కేసులు నమోదయ్యాయి. ఇది దాదాపు 222 రోజులలో అత్యధికం. కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 4,72,169 కి చేరింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n8mY9L
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour