దేశ వ్యాప్తంగా టీనేజర్ల వ్యాక్సినేషన్ లో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా కరోన కేసులు పెరుగుతున్న వేళ ఈ నెల 3వ తేదీ నుంచి కేంద్రం టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టింది. ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. తొలి అయిదు రోజుల్లోనే ఏపీలో నిర్దేశించిన లక్ష్యంలొ 72 శాతం పూర్తి చేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qZYO29
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment