Saturday, 8 January 2022

ఫిబ్రవరి 15 వరకు స్కూళ్లు, కాలేజీలు మూత: కోచింగ్ సెంటర్లు సైతం: రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ

ముంబై: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ఉగ్ర రూపాన్ని దాల్చింది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. భారీగా నమోదవుతున్నాయి. శనివారం నాటి బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 1,41,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కరోనా మహమ్మారి విరుచుకుని పడటం 222 రోజుల తరువాత ఇదే తొలిసారి. యాక్టివ్ కేసులు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. నాలుగు లక్షలను దాటేశాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/331JgTB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour