ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో ఉన్న 19 గ్రామ పంచాయతీల్ని విలీనం చేస్తూ కొత్త రాజధాని నగర మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో పాటు కార్పోరేషన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ సర్కార్ రెండున్నరేళ్ల పాలన పూర్తిచేసుకోవడం అమరావతిలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో విమర్శల నుంచి తప్పించుకునేందుకే ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zux4GL
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment