Monday, 3 January 2022

మళ్లీ తెరపైకి అమరావతి కార్పోరేషన్- 19 పంచాయతీలతోనే-జగన్ తాజా ప్లాన్ వెనుక ?

ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో ఉన్న 19 గ్రామ పంచాయతీల్ని విలీనం చేస్తూ కొత్త రాజధాని నగర మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో పాటు కార్పోరేషన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ సర్కార్ రెండున్నరేళ్ల పాలన పూర్తిచేసుకోవడం అమరావతిలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో విమర్శల నుంచి తప్పించుకునేందుకే ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zux4GL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour