Tuesday, 11 January 2022

మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్: హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజ‌ృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 1800 లకు పైగా కొత్త పాజిటివ్ కేసులు రికార్డు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్త మరణాలు నమోదు కాకపోవడం కొంత ఊరట కలిగిస్తోంది. చిత్తూరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్క రోజులో వందకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33tXbSp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour