Tuesday, 11 January 2022

రియల్టర్ అవతారమెత్తిన జగన్: రాజధానిలో ప్లాట్ల అమ్మకంతో భూంఫట్: విరుచుకుపడిన లంకా దినకర్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై బిజెపి నేత లంకా దినకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం రియల్టర్ అవతారమెత్తి రాజధాని భూములకు ఎసరు పెట్టిందని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపణలు గుప్పించారు. రాజధాని అమరావతి పరిధిలోని నవులూరులో భూములకు నూకలు చెల్లాయి అని జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల పేరుతో ప్లాట్ల అమ్మకానికి జగన్ సర్కార్ సిద్ధమైందని లంకా దినకర్ మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Fi4iKU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour