తూర్పు లద్దాక్ లోని మిగిలిన సమస్యాత్మక ప్రాంతాల్లో నుంచి భారత్ చైనాల బలగాల ఉపసంహరణ విషయమై బుధవారం నాడు భారత్ చైనాల మధ్య 14వ కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చర్చల నేపథ్యంలో ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య సయోధ్య కుదురుతుందా ? ఏం జరగనుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qhITgs
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment