Wednesday, 12 January 2022

భారత్ చైనాల మధ్య 14వ కోర్ కమాండర్ స్థాయి చర్చలు: హాట్ స్ప్రింగ్స్‌పైనే ఫోకస్; సర్వత్రా ఉత్కంఠ

తూర్పు లద్దాక్ లోని మిగిలిన సమస్యాత్మక ప్రాంతాల్లో నుంచి భారత్ చైనాల బలగాల ఉపసంహరణ విషయమై బుధవారం నాడు భారత్ చైనాల మధ్య 14వ కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చర్చల నేపథ్యంలో ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య సయోధ్య కుదురుతుందా ? ఏం జరగనుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qhITgs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour