Saturday, 29 January 2022

కేసీఆర్-జగన్ మధ్య తేడా ఇదీ: కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరుతో రాజకీయ పరిణితి: మర్రి

హైదరాబాద్: ఉగాది నుంచి ఏపీలో మనుగడలోకి రాబోతోన్న కొత్త జిల్లాల అంశం- తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. జిల్లాలకు పెట్టిన పేర్లు హాట్ టాపిక్‌గా మారాయి. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలంటూ ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/crgMYFVi3
https://bit.ly/3GblJNq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour