Saturday, 29 January 2022

సమ్మెపై సీఎం జగన్ అస్త్రం సిద్దం - మంత్రులతో భేటీ : చివరి నిమిషంలో..!!

ఏపీలో ఒక వైపు ఉద్యోగులు సమ్మెకు సిద్దం అవుతున్నారు. ఎలాగైనా సమ్మె లేకుండా చూడాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జిల్లాల పర్యటనలు చేస్తున్న ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమ్మె దిశగా అందరినీ సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో సమ్మె నివారించేందుకు అన్ని ప్రత్యామ్నాయ మార్గాల పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/S17ZtuLcT
https://bit.ly/3GblJNq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour