Saturday, 29 January 2022

టిప్పు సుల్తాన్ మత మార్పిళ్లకు పాల్పడ్డారా? చరిత్ర ఏం చెబుతోంది

ముంబయిలో ఒక పార్కుకు టిప్పు సుల్తాన్ పేరు పెట్టటం వివాదాస్పదమైంది. మరాఠా పాలకులైన పేష్వాలు.. టిప్పు సుల్తాన్‌తో, ఆయన తండ్రి హైదర్ అలీతో యుద్ధాలు చేశారు కాబట్టి.. టిప్పు సొంత రాష్ట్రానికి చెందిన చరిత్రకారులకు ఈ వివాదం ఆశ్చర్యం కలిగించలేదు. 18వ శతాబ్దంలో బ్రిటిష్‌వారితో పోరాడుతూ యుద్ధ రంగంలో కన్నుమూసిన ఏకైక భారత పాలకుడు టిప్పు సుల్తాన్.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/sY0PnCbqz
https://bit.ly/3GblJNq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour