ముంబయిలో ఒక పార్కుకు టిప్పు సుల్తాన్ పేరు పెట్టటం వివాదాస్పదమైంది. మరాఠా పాలకులైన పేష్వాలు.. టిప్పు సుల్తాన్తో, ఆయన తండ్రి హైదర్ అలీతో యుద్ధాలు చేశారు కాబట్టి.. టిప్పు సొంత రాష్ట్రానికి చెందిన చరిత్రకారులకు ఈ వివాదం ఆశ్చర్యం కలిగించలేదు. 18వ శతాబ్దంలో బ్రిటిష్వారితో పోరాడుతూ యుద్ధ రంగంలో కన్నుమూసిన ఏకైక భారత పాలకుడు టిప్పు సుల్తాన్.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/sY0PnCbqz
https://bit.ly/3GblJNq
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment