Saturday, 8 January 2022

సీఎం నంద్యాల పర్యటన వాయిదా - అసలు కారణం అదేనా : ఆ పధకం పైనా ప్రభావం..!!

సంక్రాంతి సమయంలో ముఖ్యమంత్రితో అట్టహాసంగా నిర్వహించాల్సిన కార్యక్రమం వాయిదా పడింది. ముఖ్యమంత్రి జగన్ సోమవారం కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనకు రావాల్సి ఉంది. అయితే, సీఎం జగన్ పర్యటన వాయిదా వేసారు. దీని వెనుక అసలు కారణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సీఎం జగన్ నంద్యాల కేంద్రంగా ఈబీసీ నేస్తం పథకం ప్రారంభించాలని నిర్ణయించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HOnrG0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour