Saturday, 8 January 2022

సీఎం జగన్ చిత్రపటానికి బంగారు పూలాభిషేకం - అక్కడ ఎప్పుడూ ప్రత్యేకమే: అరుదైన ఘటనతో..!!

ముఖ్యమంత్రి పైన అభిమానం ప్రదర్శించటంలో ఆ నియోజకవర్గం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పుడు మరోసారి అరుదైన ఘటనతో సీఎం పైన అభిమానం ఏ స్థాయిలో ప్రదర్శించారనేది వార్తల్లో నిలిచింది. ఎంతో కాలంగా ఏపీ ఉద్యోగులు..పెన్షనర్లు పీఆర్సీ కోసం నిరీక్షిస్తున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి జగన్ పీఆర్సీ ప్రకటన సమయంలో ఉద్యోగులకు అనేక వరాలు ప్రకటించారు. దీని పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. ఉద్యోగులు మాత్రం పలు ప్రాంతాల్లో సంబురాలు చేసుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n5wLNO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour