Sunday, 9 January 2022

ముసలోడే గానీ..: ఏమార్చి..ఏకంగా 11 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఘనుడు: ఎఫ్ఐఆర్ బుక్

పాట్నా: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశంలో జోరుగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 151.58 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఇచ్చారు హెల్త్ వర్కర్లు. ఇది మరింత ముమ్మరంగా సాగుతోంది. చాలినంత వ్యాక్సిన్ అందుబాటులో ఉండటంతో డబుల్ డోసులు విస్తృతంగా అందజేస్తోన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల్లోపు వారికి కూడా టీకాలు వినియోగంలోకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f7aLOa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour