న్యూఢిల్లీ: కరడుగట్టిన మత ఛాందసవాదులుగా గుర్తింపు తెచ్చుకున్న తాలిబన్ల పరిపాలనలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్లో గడ్డు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. రోజులు గడుస్తున్నప్పటికీ- అక్కడి స్థితిగతులు మరింత ముదురుతున్నాయే తప్ప మెరుగు పడట్లేదు. ప్రపంచబ్యాంక్, ఐక్యరాజ్య సమితి అందజేస్తోన్న ఆర్థిక సహకారం మీదే ఆధారపడాల్సి వస్తోంది. తాలిబన్ల పరిపాలనలో కొనసాగుతుండటం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g0gQfL
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment