Thursday, 27 January 2022

ఆఫ్ఘనిస్తాన్ కోసం రంగంలో దిగిన ప్రధాని మోడీ: ఆ అయిదు దేశాలతో కలిసి

న్యూఢిల్లీ: కరడుగట్టిన మత ఛాందసవాదులుగా గుర్తింపు తెచ్చుకున్న తాలిబన్ల పరిపాలనలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్‌లో గడ్డు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. రోజులు గడుస్తున్నప్పటికీ- అక్కడి స్థితిగతులు మరింత ముదురుతున్నాయే తప్ప మెరుగు పడట్లేదు. ప్రపంచబ్యాంక్, ఐక్యరాజ్య సమితి అందజేస్తోన్న ఆర్థిక సహకారం మీదే ఆధారపడాల్సి వస్తోంది. తాలిబన్ల పరిపాలనలో కొనసాగుతుండటం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g0gQfL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour