అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త జిల్లాలపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మెజార్టీ ప్రజల అభిప్రాయానికి ఓటేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా, మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాలు, పునర్ వ్యవస్థీకరణపై అభ్యంతరాలుంటే చెప్పాలన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3u6O1GK
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment