Thursday, 27 January 2022

సీఎం జగన్ సమర్ధతకు సవాల్ గా : సమ్మెలోకి ఆర్టీసీ కార్మికులు - వైద్య ఉద్యోగులు సైతం...!!

ఏపీలో ఉద్యోగులు - ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొలిక్కి రావటం లేదు. ఉద్యోగ సంఘాల నేతల సమక్షంలోనే సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించారు. అప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేసారు. కానీ, ఇతరత్ర అంశాలతో కలిపి జీవోల జారీతో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. వెంటనే నిరసన షెడ్యూల్ తో పాటుగా సమ్మెకు దిగాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Gcp9zA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour