Saturday, 8 January 2022

కరోనా కల్లోలం : నలుగురు సుప్రీం న్యాయమూర్తులు - 400 మంది పార్లమెంట్ సిబ్బందికి పాజిటివ్..!!

దేశంలో మరోసారి కరోనా కల్లోలం మొదలైంది. దేశ వ్యాప్తంగా రోజు రోజుకీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. కొత్త సంవత్సరం నుంచి ప్రారంభమైన సమయం లో మొదలైన కేసుల సంఖ్య.. వారం రోజుల్లోనే నిత్యం లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,59,632 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t4AVJw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour