Saturday, 22 January 2022

జగన్ ఢిల్లీ పర్యటనతో కీలక పరిణామాలు: మోడీ సర్కార్ సానుకూలం: కేంద్ర బృందంతో ఏపీ కమిటీ భేటీ

అమరావతి: రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఎదుర్కొంటోన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రానికి కేటాయించిన పెండింగ్ నిధులు మొదలుకుని- తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించింది. వాటిని పరిష్కరించడంపై దృష్టి సారించింది. ఇటీవలే- విభజన అంశాలు, పూర్తి కావాల్సిన పంపకాలపై కేంద్ర హోం మంత్రిత్వ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3KAkwmw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour