వెల్లింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేసే ఉదంతం ఇది. ఈ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్నాయి. నైట్ కర్ఫ్యూలను విధించాయి. భౌతిక దూరాన్ని పాటించడానికి సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్లల్లో 50 శాతం సీట్ల సామర్థ్యానికి మాత్రమే అనుమతించాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qRKrOz
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment