Friday, 21 January 2022

కొనసాగుతున్న కరోనా కల్లోలం- 24 గంటల్లో 3.37 లక్షల కేసుల నమోదు : ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా..!!

దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరగకపోవటం మాత్రం కొంత రిలీఫ్ ఇస్తోంది. ముందు రోజు కంటే పది వేల కేసులు తగ్గినా .. మరోసారి మూడు లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,37,704 కరోనా పాజిటివ్ కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rE3mf0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour