Wednesday, 26 January 2022

జనవరి జీతాల టెన్షన్ - ఆర్దిక శాఖ తాజా ఉత్తర్వులతో: ప్రాసెస్ అయ్యేనా..!!

ఏపీలో పీఆర్సీ వివాదం..ఉద్యోగులు నిరసనలు.. ప్రభుత్వం వరుస ఉత్తర్వుల నడుమ జనవరి జీతం పైన సందిగ్ధత కొనసాగుతోంది. తమకు కొత్త పీఆర్సీ వద్దని.. పాత పీఆర్సీ మేరకు ఈ నెల జీతాలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగులు..ప్రభుత్వంతో చర్చలకు రావాలంటే ముందుగా కొత్త పీఆర్సీ జీవోలను రద్దు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HhOfhG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour