శ్రీనగర్: సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ లాల్చౌక్ క్లాక్ టవర్పై జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ చారిత్రక క్లాక్ టవర్పై 30 ఏళ్లలో త్రివర్ణ పతాకం ఎగరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సామిజిక కార్యకర్తలు సాజిద్ యూసఫ్ షా, సాహిల్ బషీర్ భట్లు క్రేన్ సాయంతో క్లాక్ టవర్పై త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tZfdag
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment