Wednesday, 26 January 2022

చారిత్రక శ్రీనగర్ లాల్ చౌక్‌పై ఎగిరిన త్రివర్ణ పతాకం: 30 ఏళ్ల తర్వాత, 370 ఆర్థికల్ రద్దు ఫలితమే

శ్రీనగర్: సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ చారిత్రక క్లాక్ టవర్‌పై 30 ఏళ్లలో త్రివర్ణ పతాకం ఎగరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సామిజిక కార్యకర్తలు సాజిద్ యూసఫ్ షా, సాహిల్ బషీర్ భట్‌లు క్రేన్ సాయంతో క్లాక్ టవర్‌పై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tZfdag
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour