Wednesday, 26 January 2022

జెడ్పీ పాలకవర్గాలు కొనసాగింపా- ఎన్నికలా : కొత్త జిల్లాలతో ఉత్కంఠ : సీఎం ఆలోచన ఇదేనా..!!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపైన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాలు..ఇక నుంచి 26 జిల్లాలు కానున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లాగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ప్రజాభిప్రాయ సేకరణ తరువాత అవి అధికారికం కానున్నాయి. ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3G3mV5G
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour