మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి పండగు ప్రారంభం కానుంది. గత రెండేళ్లు సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదు. కరోనా కారణంగా అన్నీ వాయిదా పడ్డాయి. ఈ సారి ముందుగానే సంక్రాంతికి సొంత ఊర్ల కు వెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకున్నారు. అయితే, ఊహించని విధంగా ఏర్పడిన రద్దీతో ముందుగానే రైళ్లు - బస్సులు ఫుల్ అయిపోయాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FMu62N
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment