Saturday, 1 January 2022

మరోసారి కరోనా కల్లోలం - తాత్కాలిక ఆస్పత్రులు సిద్దం చేయండి : రాష్ట్రాలకు కేంద్రం లేఖ..!!

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. కరోనా కల్లోలం మర్చిపోకముందే తిరిగి ఒక్కసారిగా పెరుగుతున్న కేసులతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. తాత్కాలిక ఆసుపత్రులు సహా... కేసుల గుర్తింపు, హోం ఐసోలేషన్‌ పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేసింది. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FLC8ZJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour